ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ప్రజల కోసం పాదయాత్ర చేశారు: కొడాలి నాని

ABN, First Publish Date - 2020-12-30T23:31:39+05:30

సీఎం జగన్‌ ప్రజల కోసం పాదయాత్ర చేశారని మంత్రి కొడాలి నాని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా జూమ్‌లో మీటింగులు పెట్టలేదని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: సీఎం జగన్‌ ప్రజల కోసం పాదయాత్ర చేశారని మంత్రి కొడాలి నాని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా జూమ్‌లో మీటింగులు పెట్టలేదని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేశారని తప్పుబట్టారు. దొంగమాటలు చెప్పి చంద్రబాబు ఐదేళ్లు గడిపారని విమర్శించారు. 151 సీట్లు వచ్చిన జగన్‌ను ఫేక్‌ ముఖ్యమంత్రి అంటారా? అని ఆయన ప్రశ్నించారు. ప్యాకేజీ గాళ్లు, గుంటనక్కలు జగన్‌పై విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.

Updated Date - 2020-12-30T23:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising