ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ను కలిసిన జగన్

ABN, First Publish Date - 2020-06-22T22:28:54+05:30

గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను సీఎం జగన్ కలిశారు. మండలిలో జరిగిన తీరు, బిల్లులు పెండింగ్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను సీఎం జగన్ కలిశారు. మండలిలో జరిగిన తీరు, బిల్లుల పెండింగ్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. కేబినెట్‌లో మార్పులపై చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు జగన్ వివరించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు అయిన వెంటనే గవర్నర్‌ను ఒకసారి కలవడం ముఖ్యంత్రులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారని తెలియవచ్చింది.

Updated Date - 2020-06-22T22:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising