ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహాకి రంగం సిద్ధం!

ABN, First Publish Date - 2020-07-14T16:01:46+05:30

నెల్లూరు: కావలిలో జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహాకి రంగం సిద్ధమైంది. అధికారులు ప్రతిపాధించిన లే అవుట్ కాదని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: కావలిలో జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహాకి రంగం సిద్ధమైంది. అధికారులు ప్రతిపాధించిన లే అవుట్ కాదని, స్థానిక ఎమ్మెల్యే మరో లే అవుట్ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అందులో ఎమ్మెల్యే బంధువులు, నేతల భూములు ఉన్నట్టు సమాచారం. గుంటలు.. మిట్టలుగా ఉన్న ఆ భూములని యంత్రాలతో చదును చేయిస్తున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వంపై రూ.30కోట్లకి పైగా అధనపు భారం పడనుందని తెలుస్తోంది. జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రితో కలిసి అధికారులపై తీవ్ర వత్తిడి తెచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు సెలవుపై వెళ్లారు. 

Updated Date - 2020-07-14T16:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising