ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సమస్యలపై స్పందించని జగన్‌: అఖిలప్రియ

ABN, First Publish Date - 2020-02-20T10:28:42+05:30

‘‘కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌ రైతు సమస్యలపై స్పందించలేదు. సాగు, తాగు నీటిపై స్పష్టత ఇవ్వలేదు. జిల్లా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు విన్నవించినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, ఫిబ్రవరి 19: ‘‘కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌ రైతు సమస్యలపై స్పందించలేదు. సాగు, తాగు నీటిపై స్పష్టత ఇవ్వలేదు. జిల్లా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు విన్నవించినా సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోక పోవడం దారుణం’’ అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. కర్నూలు జిల్లా తిప్పారెడ్డిపల్లెలో బుధవారం ఆమె మాట్లాడారు. అమరావతిలో రాజధాని తొలగిస్తే ఎక్కువ నష్టపోయేది రాయలసీమేనని చెప్పారు.


Updated Date - 2020-02-20T10:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising