ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీంకోర్టు చివాట్లతో అయినా జగన్‌ ప్రభుత్వం కళ్లు తెరవాలి: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2020-06-04T01:37:35+05:30

సుప్రీంకోర్టు చివాట్లతో అయినా జగన్‌ ప్రభుత్వం కళ్లు తెరవాలి: శైలజానాథ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు చివాట్లతో అయినా జగన్‌ ప్రభుత్వం కళ్లు తెరవాలని శైలజానాథ్‌ సూచించారు. నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే ప్రజావ్యతిరేకత, కోర్టుల నుంచి చివాట్లు తప్పవని శైలజానాథ్‌ అన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం తప్పని హైకోర్టు చెప్పినా.. సుప్రీంకోర్టుకు వెళ్లడం మరో తప్పు అని శైలజానాథ్‌ చెప్పారు. నిర్ణయాలు ప్రజాహితంగా ఉండాలని.. లేకపోతే భంగపాటు తప్పదని శైలజానాథ్‌ హెచ్చరించారు. ఇకనైనా నియంతృత్వ విధానాలు మార్చుకోవాలని శైలజానాథ్‌ స్పష్టం చేశారు.


Updated Date - 2020-06-04T01:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising