ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: బోండా ఉమ

ABN, First Publish Date - 2020-08-13T01:28:13+05:30

సీఎం జగన్‌ ప్రభుత్వం 15 నెలల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేశారు. జగన్ వచ్చాక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ ప్రభుత్వం 15 నెలల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేశారు. జగన్ వచ్చాక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని, గత ప్రభుత్వ హయాంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే.. జగన్ 15 నెలల పాలనలో ఉన్న పెట్టుబడులు కూడా తరలిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. కానీ రూ.లక్ష కోట్ల అప్పులు చేశారని బోండా ఉమ దుయ్యబట్టారు.

Updated Date - 2020-08-13T01:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising