జగన్.. గజినీ మహ్మద్: సీపీఐ రామకృష్ణ
ABN, First Publish Date - 2020-06-18T08:26:05+05:30
జగన్.. గజినీ మహ్మద్: సీపీఐ రామకృష్ణ
విజయవాడ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ ఓ గజినీ మహ్మద్లా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను మళ్లీ సభలో ప్రవేశపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. మండలి తిరస్కరించిన, హైకోర్టు తప్పుబట్టిన వివాదాస్పద అంశాలను అమలు చేయడానికి అత్యుత్సాహం చూపుతున్నారన్నారు.
Updated Date - 2020-06-18T08:26:05+05:30 IST