ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నాడు: నక్కా

ABN, First Publish Date - 2020-07-06T00:59:00+05:30

సీఎం జగన్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారని, భూముల్ని కబ్జా చేసి కోట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సీఎం జగన్‌ దుర్మార్గపు పాలన చేస్తున్నాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారని, భూముల్ని కబ్జా చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వినుకొండలో ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నివాసయోగ్యంకాని భూముల్ని పేదలకు కట్టబెడుతున్నారని, అధికారులు వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆనందబాబు ధ్వజమెత్తారు.

Updated Date - 2020-07-06T00:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising