ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌వన్నీ తెలివి తక్కువ నిర్ణయాలే: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2020-04-10T20:32:09+05:30

సీఎం జగన్‌వన్నీ తెలివి తక్కువ నిర్ణయాలేనని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. వైసీపీ ఆర్డినెన్స్‌లేవీ చట్టపరిధిలో నిలబడవని చెప్పారు. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ది చారిత్రాత్మక నిర్ణయమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌వన్నీ తెలివి తక్కువ నిర్ణయాలేనని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. వైసీపీ ఆర్డినెన్స్‌లేవీ చట్టపరిధిలో నిలబడవని చెప్పారు. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ది చారిత్రాత్మక నిర్ణయమని, ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలను రమేష్‌ రక్షించారని కొనియాడారు. మెడ్‌టెక్‌ జోన్‌లో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని, ఇప్పుడు మెడ్‌టెక్‌ జోన్‌ నుంచే పీపీఈలు, మాస్కులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అహంకారంతో మెడ్‌టెక్‌జోన్‌ను 10నెలల నాశనం చేశారని, రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలకు పాల్పడుతోందని దేవినేని ఉమా ధ్వజమెత్తారు.

Updated Date - 2020-04-10T20:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising