ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై సీఎం జగన్ సమీక్ష.. అనంతరం మీడియా ముందుకు

ABN, First Publish Date - 2020-04-01T17:34:35+05:30

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో సీఎం జగన్ దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో సీఎం జగన్ దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. పెన్షన్ పంపిణీతో పాటు రెండో విడత ఇంటింటి సర్వేపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.


కరోనా పాజిటివ్ కేసులు, కార్యాచరణ ప్రణాళికపైనా జగన్ అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశానంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జగన్ రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించనున్నారు. 

Updated Date - 2020-04-01T17:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising