ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ తిరస్కరించిన నగదు బదిలీని జగన్ ఎందుకు చేపట్టారు?: కాల్వ

ABN, First Publish Date - 2020-09-04T01:50:59+05:30

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అవినీతి స్కీముల కోసం అతిగా అప్పులు చేయడానికే నగదు బదిలీ చేపట్టారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అవినీతి స్కీముల కోసం అతిగా అప్పులు చేయడానికే నగదు బదిలీ చేపట్టారని, సీఎం కేసీఆర్ తిరస్కరించిన నగదు బదిలీని సీఎం జగన్ ఎందుకు చేపట్టారు? అని ప్రశ్నించారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని తిరస్కరించాయని, నగదుబదిలీతో పంపుసెట్లు అధికంగా వాడే రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని కాల్వ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం  చేశారు.

Updated Date - 2020-09-04T01:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising