ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి జగన్‌ కేసుల విచారణ..

ABN, First Publish Date - 2020-10-27T11:45:13+05:30

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మంగళవారం నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగనుంది. గత 3 వారాలుగా జరగాల్సిన విచారణ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 27వ తేదీ నుంచి రోజువారీ విచారణ ఉంటుందని కోర్టు అధికారులు తెలిపారు. మాజీ, ప్రస్తుత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మంగళవారం నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగనుంది. గత 3 వారాలుగా జరగాల్సిన విచారణ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 27వ తేదీ నుంచి రోజువారీ విచారణ ఉంటుందని కోర్టు అధికారులు తెలిపారు. మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరం విచారించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగన్‌ కేసుల విచారణ మొదలైంది. అయితే సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండడం, ఆ తర్వాత భారీ వరదలు, అనంతరం దసరా సెలవుల నేపథ్యంలో వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక నుంచి రోజూ విచారణ జరగనుండడంతో జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

Updated Date - 2020-10-27T11:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising