ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సానుభూతి కోసమే జగన్‌ యత్నం

ABN, First Publish Date - 2020-10-24T08:44:47+05:30

న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతీసేందుకు ఏపీ సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని గుంటూరు ఎంపీ, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ గల్లా

గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతీసేందుకు ఏపీ సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని గుంటూరు ఎంపీ, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు గల్లా జయదేవ్‌ విమర్శించారు.

ప్రజా ప్రతినిధులపై విచారణ వేగవంతం చేయడంతో జగన్‌లో ఆందోళన నెలకొందన్నారు. జైలుకు వెళ్లినా ప్రజల సానుభూతి పొందేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.  


Updated Date - 2020-10-24T08:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising