ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ బీసీ నాయకులను అణచివేయాలని చూస్తున్నారు: ఎంఎస్‌ రాజు

ABN, First Publish Date - 2020-07-04T22:26:00+05:30

జగన్‌ బీసీ నాయకులను అణచివేయాలని చూస్తున్నారు: ఎంఎస్‌ రాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఎంఎస్‌ రాజు విమర్శలు చేశారు. సీఎం జగన్‌ బీసీ నాయకులను అణచివేయాలని చూస్తున్నారని ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. పరిపాలన చేతకాక కుల రాజకీయాలు చేస్తున్నారని ఎంఎస్‌రాజు విమర్శించారు. రాజధాని రైతులు 200 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని, వైసీపీ విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి చేతిలో బందీ అయిందని ఎంఎస్‌రాజు అన్నారు.

Updated Date - 2020-07-04T22:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising