ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ఏపీని మరో బెంగాల్‌లా మార్చారు: మహాజన్

ABN, First Publish Date - 2020-06-11T22:57:25+05:30

సీఎం జగన్‌ తన వైఫల్యాలతో ఏపీని మరో బెంగాల్‌లా మార్చారని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్‌ మహాజన్ ఆరోపించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తిగా కుంటుపడ్డాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ తన వైఫల్యాలతో ఏపీని మరో బెంగాల్‌లా మార్చారని  బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్‌ మహాజన్ ఆరోపించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తిగా కుంటుపడ్డాయని, ఇసుక కృత్రిమ కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యారని దుయ్యబట్టారు. మద్యం ధరలు పెంచి, జేట్యాక్స్‌తో రూ.వేలకోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులేసి ప్రజాధనం వృథాచేశారని తప్పుబట్టారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పూనమ్‌ మహాజన్ స్పష్టం చేశారు.


Updated Date - 2020-06-11T22:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising