ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేసిక్‌ ప్యాకేజీలో చానెళ్ల తొలగింపుపై కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ధర్నా

ABN, First Publish Date - 2020-12-19T14:21:15+05:30

ఏపీ ఫైబర్‌నెట్‌ కార్యాలయం ఎదుట ఆపరేటర్ల జేఏసీ మెరుపు ధర్నాకి దిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని వారు నిరసన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌ కార్యాలయం ఎదుట  కేబుల్ ఆపరేటర్ల జేఏసీ మెరుపు ధర్నాకి దిగింది.  తమ సమస్యలను పరిష్కరించాలని వారు నిరసన వ్యక్తం చేశారు. బేసిక్‌ ప్యాకేజీలో తరచూ పలు చానెళ్ల తొలగింపు విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బేసిక్‌ ప్యాకేజీలో పలు చానెళ్లను తొలగిస్తే తీవ్రంగా నష్టపోతామని వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో 13మంది  కేబుల్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఎండీ అపాయింట్‌మెంట్ ఇచ్చి తమను కలవకుండా బయటకు వెళ్లాడని, తమ సమస్యలను పరిష్కరించే వరకు ధర్నా విరమించవని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు.

Updated Date - 2020-12-19T14:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising