ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కారణంతోనే టీడీపీ ముద్ర వేశారు: కావేరి భాయ్

ABN, First Publish Date - 2020-05-31T17:11:02+05:30

తన కుమారుడుకి స్లో పాయిజన్ ఇస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: తన కుమారుడుకి స్లో పాయిజన్ ఇస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోందని డాక్టర్ సుధాకర్‌ తల్లి కావేరి భాయ్ ఆరోపించారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లి వచ్చారనే కారణంతో టీడీపీ ముద్ర వేశారని ఆరోపించారు. సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. విశాఖలో దళిత సంఘాల ఐక్యత వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుధాకర్ తల్లి పాల్గొన్నారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని ఆమె వేడుకున్నారు. కాగా డాక్టర్ రామిరెడ్డిపై ఆరోపణలు రావడంతో మహిళా డాక్టర్‌ను నియమించారు. మరోవైపు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2020-05-31T17:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising