ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐప్యాక్ డైరెక్టర్‌ పెళ్లికి హాజరుకానున్న సీఎం జగన్

ABN, First Publish Date - 2020-02-16T17:07:42+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం లక్నో వెళ్ళనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం లక్నో వెళ్ళనున్నారు. లక్నోలో ఓ వివాహానికి హాజరు కానున్నారు. వివాహం అనంతరం రాత్రికి విజయవాడకు తిరుగు పయనం చేయనున్నారు. కాగా.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అఖండ మెజార్టీ సాధించడంలో ఐప్యాక్ (IPAC) టీమ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


ఈ ఐప్యాక్ డైరెక్టర్లలో ఒకరైన రుషి వివాహ వేడుకకు జగన్ హాజరు కాబోతున్నారు. ఈ వేడుకకు ఏపీకి సంబంధించిన ఒకరిద్దరు మంత్రులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా పెళ్లికి హాజరుకాబోతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-02-16T17:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising