ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలపై మంత్రి పిల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-02-20T00:50:42+05:30

అమరావతి: వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీ అంటే రైల్వే జనరల్ బోగి లాంటిందని అన్నారు. అందులో న్యాయమూర్తి ఎక్కుతాడు.. ముద్దాయి ఎక్కుతాడన్నారు. వాళ్లు రైలు ఎక్కారని మనం దిగిపోతే.. నష్టపోయేది మనమేనని అన్నారు. మళ్లీ మన గమ్యస్థానం చేరాలంటే రైలు ఉండదని పిల్లి సుభాష్‌చంద్రబోస్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-02-20T00:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising