ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో.జిల్లా ఐ.బీమవరంలో అమానవీయ ఘటన

ABN, First Publish Date - 2020-07-27T20:29:30+05:30

108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. ఆఖరికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: 108కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. ఆఖరికి ప్రైవేట్ అంబులెన్సులు రాలేదు. దీంతో చేసేదిలేక చెత్తను తరలించే ఆటోలోనే ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ అమానవీయ ఘటన ప.గో.జిల్లా, ఆకివీడు మండలం, ఐ.భీమవరం గ్రామంలో జరిగింది. ఐ.భీమవరం బస్సాప్‌లో ఓ వ్యక్తి రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి అయినవారు ఎవరూ లేరు. అయితే కరోనా భయంతో ఆ వ్యక్తివద్దకు ఎవరూ వెళ్లలేదు. చివరికి అతని ధీన స్థితిని చూడలేక కొందరు 108కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఫలితం లేదు. దీంతో చెత్త ఆటోలో ఆకవీడు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని ఏలూరుకు తరలించారు.

Updated Date - 2020-07-27T20:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising