ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సమయంలో పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయి: అవంతి

ABN, First Publish Date - 2020-05-28T23:07:43+05:30

కరోనా సమయంలో పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1100 కోట్లు కేటాయించామని, కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: కరోనా సమయంలో పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1100 కోట్లు కేటాయించామని, కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2020-05-28T23:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising