ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పారిశ్రామికంలో’ దళితులకు వెన్నుపోటు

ABN, First Publish Date - 2020-08-12T09:36:47+05:30

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలను సీఎం జగన్మోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని దళిత్‌ ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌ విమర్శించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నూతన పారిశ్రామిక విధానంపై దళిత్‌ పారిశ్రామిక సంఘం

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలను సీఎం జగన్మోహన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని దళిత్‌ ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌ విమర్శించింది. ‘2015-20 పారిశ్రామిక విధానంలో ఈ వర్గాలకు ఉన్న రాయితీలను నూతన విధానంలో కోత కోసేశారు. పెట్టుబడి ప్రోత్సాహకం 45 నుంచి 35శాతానికి తగ్గించారు. అది కూడా మూడేళ్ల తర్వాత ఇస్తామన్నారు. మరోవైపు సేవా రంగానికి సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీలు ఎవరూ ఇన్నోవా, జేసీబీ, లారీలు, బస్సుల వంటి వాహనాలు తీసుకోవడానికి అర్హులు కాకుండా పోయార’ని సంఘం జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్‌ విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల పారిశ్రామిక ఆకాంక్షలను కాలరాసేలా ఉన్న ఈ పారిశ్రామిక విధానాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యుడు దేవతోటి నాగరాజు డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-08-12T09:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising