ఇంద్రకీలాద్రి ఆలయంలో శ్రీరామ షడక్షరీ మంత్ర హవనం ప్రారంభం
ABN, First Publish Date - 2020-08-05T17:33:55+05:30
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీరామ షడక్షరీ మంత్ర హవనం ఘనంగా ప్రారంభమైంది.
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీరామ షడక్షరీ మంత్ర హవనం ఘనంగా ప్రారంభమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం త్వరగా పూర్తవ్వాలని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశాబ్దకాలం రామ భక్తులు ఎదురు చూసిన కల నెరవేరుతోందని అర్చక స్వాములు పేర్కొన్నారు.
Updated Date - 2020-08-05T17:33:55+05:30 IST