ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు విషయంలో సేవకులకు మంగళం!

ABN, First Publish Date - 2020-12-18T01:41:30+05:30

ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు విషయంలో సేవకులకు మంగళంపాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రిలో తరచుగా జరిగే చోరీలు జరుగుతుండటంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు విషయంలో సేవకులకు మంగళంపాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రిలో తరచుగా జరిగే చోరీలు జరుగుతుండటంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సేవకుల స్థానంలో ఆలయ సిబ్బందినే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో పాలకమండలి సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 


దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం జరిగిన అమ్మవారి హుండీల ఆదాయం లెక్కింపులో గుర్తింపు కార్డుతో సేవకురాలిగా పాల్గొన్న మహిళ చేతివాటాన్ని ప్రదర్శించింది. రూ.60వేలకు పైగా నగదు, అమ్మవారికి భక్తులు కానుకలుగా సమర్పించిన చిన్నచిన్న బంగారు వస్తువులను తస్కరించింది. వీటి విలువ దాదాపు రూ.లక్ష పైనే. ఈ మొత్తాన్నీ అధికారులు ఇచ్చిన గుర్తింపు కార్డులోనే పెట్టుకుని బయటపడేందుకు ప్రయత్నించింది. చివరికి దేవస్థానం ప్రత్యేక భద్రతా సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. 

Updated Date - 2020-12-18T01:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising