ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో అసహనం పెరిగిపోయింది అందుకే..: సీపీఎం నేత

ABN, First Publish Date - 2020-06-16T19:14:05+05:30

మీడియాపై వైసీపీ నేతల దౌర్జన్యాలు చూస్తుంటే.. ప్రభుత్వం.. వైసీపీ నేతల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం: మీడియాపై వైసీపీ నేతల దౌర్జన్యాలు చూస్తుంటే.. ప్రభుత్వం.. వైసీపీ నేతల్లో ఏ స్థాయిలో అసహనం పెరిగిపోయిందో అర్థమవుతుందని సీపీఎం నేత రాంభూపాల్ అన్నారు. మంగళవారం హిందూపురంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై  వైసీపీ నేతలు రౌడీయిజం చేశారు. ప్రశ్నలు అడగొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా దాడికి కూడా ప్రయత్నించారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ మీడియా సమావేశాల్లో విలేకరులతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం లేకుండా ఏ రాజకీయ నాయకుడు తమ పార్టీ అభిప్రాయాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సాధ్యంకాదని అన్నారు. విలేకరులు తమ వృత్తి ధర్మంగా ప్రశ్నలు వేయడం సహజమన్నారు.

Updated Date - 2020-06-16T19:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising