ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైపీపీ పాలనలో దళితులపై పెరిగిన దాడులు’

ABN, First Publish Date - 2020-10-24T09:00:44+05:30

వైసీపీ పాలనలో దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిపోయాయని హైకోర్టు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం, అక్టోబరు 23: వైసీపీ పాలనలో దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిపోయాయని హైకోర్టు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిపోతున్నాయని, అయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు.


Updated Date - 2020-10-24T09:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising