ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు మాజీ మంతులపై అక్రమ కేసులు పెట్టారు: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-06-19T02:11:40+05:30

ప్రజాస్వామ్యానికి నాలుగు ప్రధాన వ్యవస్థలు మూలస్తంభాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాన వ్యవస్థలను ప్రభుత్వం కుప్పకూల్చే పరిస్థితికి తెచ్చిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజాస్వామ్యానికి నాలుగు ప్రధాన వ్యవస్థలు మూలస్తంభాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాన వ్యవస్థలను ప్రభుత్వం కుప్పకూల్చే పరిస్థితికి తెచ్చిందన్నారు. అసెంబ్లీలో వైసీపీకి మండలిలో టీడీపీకి మెజార్టీ ఉందని తెలిపారు. లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆగిన బిల్లులు చాలా ఉన్నాయని గుర్తుచేశారు. రాజ్యసభలో మెజార్టీ లేక ఆమోదం పొందనిని చాలా ఉన్నాయని చెప్పారు. నలుగురు మాజీ మంతులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా భయంకరంగా వ్యాప్తి చెందుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్‌ వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారని, అసెంబ్లీకి అందరినీ రమ్మని చెప్పారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, గన్‌మెన్లు అందరూ వచ్చారని, ప్రజాప్రతినిధులు, సిబ్బందిలో ఎందరికి కరోనా ఉందో తెలియదన్నారు. 155 రోజులుగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2020-06-19T02:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising