ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారిపై నమ్మకం లేకపోతే తిరుమలను వీడాలి

ABN, First Publish Date - 2020-09-21T08:11:41+05:30

తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం లేకపోతే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలను వీడాలని సమాచార హక్కు మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీ చైర్మన్‌ వైవీకి మాడభూషి లేఖ


హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీనివాసుడిపై నమ్మకం లేకపోతే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలను వీడాలని సమాచార హక్కు మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ సూచించారు. ఈ మేరకు ఆయన వైవీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

తిరుమల దర్శనానికి వచ్చే అన్య మతస్తులు ఎటువంటి డిక్లరేషన్‌/సంతకం పెట్టాల్సిన అవసరం లేదని వైవీ అనడం అసంబద్ధమే కాక అనవసరమని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-21T08:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising