ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త ఎదుటే భార్యపై దారుణం..

ABN, First Publish Date - 2020-08-03T20:44:47+05:30

వెలుగోడు జిమ్మినగర్ తండాలో ఘోరం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: వెలుగోడు జిమ్మినగర్ తండాలో ఘోరం జరిగింది. ఓ గిరిజన మహిళపై నలుగురు దుర్మార్గులు దారుణానికి పాల్పడ్డారు. భర్త ఎదుటే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదని ఆరోపిస్తూ బాధిత బంధువులు, గిరిజన నాయకులు వెలుగోడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో స్పందించిన డీఎస్పీ బాధితులను పట్టుకుని కఠినచర్యలు తీసుకుంటామని, బాధితురాలికి అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం జరిగింది.

Updated Date - 2020-08-03T20:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising