ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 కోట్లు దాటిన తిరుమలేశుడి హుండీ ఆదాయం

ABN, First Publish Date - 2020-12-19T07:26:45+05:30

3 కోట్లు దాటిన తిరుమలేశుడి హుండీ ఆదాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం మరోసారి రూ.3 కోట్లు దాటింది. గురువారం 34,822 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా రూ.3.14 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. ఈ నెలలో 15వ తేదీ కూడా రూ.3.34 కోట్ల హుండీ ఆదాయం లభించిన విషయం తెలిసిందే. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 35 వేలలోపే ఉన్నప్పటికీ హుండీ ఆదాయం పెరగడం గమనార్హం. 

Updated Date - 2020-12-19T07:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising