ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాది సందర్భంగా రైతు బజారుకు పోటెత్తిన జనం

ABN, First Publish Date - 2020-03-25T17:14:23+05:30

విజయవాడ: మచిలీపట్నం రైతు బజార్‌ వద్ద పోలీసుల నియంత్రణ కొరవడింది. ఉగాది సందర్భంగా రైతుబజార్‌కు ప్రజలు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మచిలీపట్నం రైతు బజార్‌ వద్ద పోలీసుల నియంత్రణ కొరవడింది. ఉగాది సందర్భంగా రైతుబజార్‌కు ప్రజలు పోటెత్తారు. ప్రజల్లో ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ అనేది కనిపించకుండా పోయింది. ధరలను సైతం వ్యాపారులు ఒక్కసారిగా పెంచేశారు. ధరల నియంత్రణ చర్యలను అధికారులు ప్రకటనలకే పరిమితం చేశారు. గుడివాడ రైతుబజార్‌ను అధికారులు ఎన్టీఆర్ స్టేడియంలోకి మార్చారు. 


Updated Date - 2020-03-25T17:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising