ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ దాడులపై చంద్రబాబు స్పందించరే?: సుచరిత

ABN, First Publish Date - 2020-02-20T01:28:49+05:30

ప్రజల్లో సానుభూతి పొందేందుకే సెక్యూరిటీ తగ్గించారని చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. ప్రతి ఆర్నెళ్లకో సారి చంద్రబాబు ఇలాంటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజల్లో సానుభూతి పొందేందుకే సెక్యూరిటీ తగ్గించారని చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. ప్రతి ఆర్నెళ్లకో సారి చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉందని చెప్పారు. చంద్రబాబుకు 153 మందితో భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో 45 మంది ఉన్నారు.. ఏ ఒక్కరిని తగ్గించలేదని పేర్కొన్నారు. చంద్రబాబుకు హాని ఉంటే  కచ్చితంగా సెక్యూరిటీ ఇస్తామన్నారు. చంద్రబాబు పీఏ ఇంట్లో ఐదు రోజులు ఐటి సోదాలు చేస్తే దానిపై ఎందుకు మాట్లాడలేదని హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు. 


Updated Date - 2020-02-20T01:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising