ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-07-02T16:09:04+05:30

గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన సుబ్బయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాజుపాలెం మండలం బలిజేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన సుబ్బయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేడు స్వగ్రామానికి సుబ్బయ్య మృతదేహం చేరుకోనుంది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ప్రత్యర్థి వర్గంలోని 40 కుటుంబాలు గ్రామం విడిచి వెళ్ళిపోయాయి. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-07-02T16:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising