ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జస్టిస్‌ మొహంతాకు హైకోర్టు నివాళి

ABN, First Publish Date - 2020-10-02T07:11:30+05:30

ఉమ్మడి హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించి, ఇటీవల కన్నుమూసిన జస్టిస్‌ అశుతోష్‌ మొహంతాకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించి, ఇటీవల కన్నుమూసిన జస్టిస్‌ అశుతోష్‌ మొహంతాకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలో గురువారం సాయంత్రం న్యాయమూర్తులు, న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. జస్టిస్‌ మొహంతా న్యాయవ్యవస్థకు అందించిన సేవలను శ్లాఘించారు. 

Updated Date - 2020-10-02T07:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising