ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-09-18T22:02:34+05:30

గుంటూరు: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలని సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలని సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు. విచారణ అక్టోబర్ 16కు ధర్మాసనం వాయిదా వేసింది. ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని, పరిపాలన కూడా వారినే చేసుకోమనండని ఏఏజీ వ్యాఖ్యానించారు. ‘మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు ...? హైకోర్టు నా..? పిటిషనర్‌లనా’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అన్నింటిపై విచారణ చేసి తీర్పును అక్టోబర్ 16న వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది. 


Updated Date - 2020-09-18T22:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising