ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు జడ్జి అభ్యంతరం

ABN, First Publish Date - 2020-09-19T00:20:26+05:30

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలంటూ సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు. ప్రతి పనికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలంటూ సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు. ప్రతి పనికి అడ్డుతగులుతున్నారు.. పరిపాలన కూడా వారినే చేసుకోమనండని ఏజీ వ్యాఖ్యానించారు. ‘మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? హైకోర్టు నా?.. లేక పిటిషనర్లనా’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రతివాదులుగా ఉన్న అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులను కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను అక్టోబర్ 16కు న్యాయస్థానం వాయిదా వేసింది.

Updated Date - 2020-09-19T00:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising