ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-12-28T21:34:49+05:30

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. అలాగే రిక్విజల్ పిటిషన్‌పై కూడా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. అలాగే రిక్విజల్ పిటిషన్‌పై కూడా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాము చేయని వ్యాఖ్యలు చేసినట్టుగా.. అఫిడవిట్‌లో పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. పత్రికల్లో వచ్చాయని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఎక్కడొచ్చాయో చూపించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్‌పై ఉత్తర్వులను న్యాయస్థానం రిజర్వ్ చేసింది.

Updated Date - 2020-12-28T21:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising