ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కేసు విచారణ జూన్ 18కి వాయిదా

ABN, First Publish Date - 2020-05-28T18:15:44+05:30

అమరావతి: ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కేసు విచారణను హైకోర్టు జూన్ 18కి వాయిదా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కేసు విచారణను హైకోర్టు జూన్ 18కి వాయిదా వేసింది. కోర్టు అనుమతి లేకుండా టెండర్లను ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆస్తుల వేలం జూన్ 11, 12, 13 తేదీలకు వాయిదా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జూన్ 16 వరకు కోర్టుకు సెలవులు ఉండటంతో విచారణను 18కి వాయిదా వేసింది.


Updated Date - 2020-05-28T18:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising