ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 43ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-05-29T20:24:10+05:30

అమరావతి: పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌కు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 43ను సవాల్ చేస్తూ హైకోర్టులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌కు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 43ను సవాల్ చేస్తూ హైకోర్టులో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణజరిగింది. కౌన్సిలింగ్‌లో రిజర్వేషన్ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని.. సుప్రీం కోర్టు గైడ్‌లెన్స్ పాటించడం లేదని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది తీసుకువెళ్లారు. కౌన్సిలింగ్‌పై నూతన జీవో విడుదల చేశామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషనర్ కోరిన విధంగా సవరణలు చేశామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను జూన్ 15కు ధర్మాసనం వాయిదా వేసింది.

Updated Date - 2020-05-29T20:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising