ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి: రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-11-27T19:01:00+05:30

ఆంధ్రప్రదేశ్ రాజధాని కేసులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని కేసులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని మార్చడం రాజ్యాంగ ధిక్కరమేనని సీనియర్ న్యాయవాది సత్యపసాదరావు వాదనలు వినిపించారు. ఇప్పటికే గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంగా భావించే..రాజధానిని మార్చడం సమంజసం కాదన్నారు. కాగా ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2020-11-27T19:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising