ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితుల్ని ఆదుకోండి: లోకేశ్‌

ABN, First Publish Date - 2020-10-01T08:05:55+05:30

వైసీపీ నాయకులు బురదరాజకీయాలు మాని.. వరద బాధితులను ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ నాయకులు బురదరాజకీయాలు మాని.. వరద బాధితులను ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. కంద, పసుపు, పత్తి, మినుము, అరటి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పంట నష్టాల అంచనా నివేదికలను త్వరగా పూర్తిచేసి రైతులకు పరిహారం అందించాలని బుధవారంఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-01T08:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising