ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి: హథీరాంజీ మఠంలో బంగారం, వెండి మాయం

ABN, First Publish Date - 2020-07-10T13:52:16+05:30

తిరుపతి: హథీరాంజీ మఠంలో కలకలం రేపింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలను అధికారులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: హథీరాంజీ మఠంలో కలకలం రేపింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలను అధికారులు గుర్తించారు. అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల మృతి చెందారు. అందరి సమక్షంలో బీరువా తెరచి అధికారులు పరిశీలించారు. 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమయ్యాయి. మఠం సిబ్బందిలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. 

Updated Date - 2020-07-10T13:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising