ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొందరపాటు నిర్ణయం: చింతా

ABN, First Publish Date - 2020-06-06T10:07:22+05:30

లాక్‌డౌన్‌ సడలింపులతో తిరుమలకు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్యగా కనిపిస్తోందని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిని కొవిడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సడలింపులతో తిరుమలకు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్యగా కనిపిస్తోందని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిని కొవిడ్‌ వ్యాప్తితో ముంబై, ఢిల్లీ సరసన చేర్చేందుకు ఉబలాటపడుతోందని ఆరోపించారు. భక్తులకు రేణిగుంట, చంద్రగిరి, కరకంబాడి ప్రాంతాల్లోనే కరోనా పరీక్షలు చేపట్టాలని సూచించారు. కేవలం థర్మల్‌ స్ర్కీనింగ్‌తో తిరుమలకు అనుమతిస్తే తిరుపతి ప్రజలు తీవ్రమైన సమస్యను చవిచూడాల్సి వస్తుందని, దీనికి పూర్తి బాధ్యత టీటీడీ అధికారులు, పాలకమండలిదేనన్నారు.

Updated Date - 2020-06-06T10:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising