ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిరోముండనం బాధితుడిని పరామర్శించిన హర్షకుమార్

ABN, First Publish Date - 2020-08-11T20:14:34+05:30

రాజమండ్రి: సీతానగరం మండలం మునికూడలిలో శిరోముండనం బాధితుడు వర ప్రసాద్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: సీతానగరం మండలం మునికూడలిలో శిరోముండనం బాధితుడు వర ప్రసాద్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు. శిరోముండనం ఘటనలో నిందితులపై ప్రతీకారం తీర్చుకునేందుకు నక్సలైట్‌లలో చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖపై హర్షకుమార్ చర్చించారు. హర్షకుమార్‌తో పాటు పలువురు దళిత సంఘాలు నేతలు ఉన్నారు.


Updated Date - 2020-08-11T20:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising