ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవీఎంసీ రెండో లిస్ట్‌లో ప్రజాపత్రినిధుల వారసులకు చోటు

ABN, First Publish Date - 2020-03-13T16:58:37+05:30

జీవీఎంసీ రెండో లిస్ట్‌లో ప్రజాపత్రినిధుల వారసులకు చోటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: వైసీపీ పార్టీ ప్రకటించిని జీవీఎంసీ రెండో లిస్ట్‌లో ప్రజాప్రతినిధుల వారసులకు చోటు లభించింది. భీమిలి నియోజకవర్గంలోని ఆరో వార్డు నుంచి  ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక బరిలో దిగనున్నారు. అలాగే 74 వ వార్డు నుంచి తిప్పల వంశీ రెడ్డి బరిలో దిగుతున్నారు. కాగా పార్టీకి సేవ చేసిన వారిని విస్మరించారని కొంతమంది వైసిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


జీవీఎంసీ రెండో లిస్ట్‌ను వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఈ రోజు ఉదయం  ప్రకటించారు. జీవీఎంసీలో 98 వార్డులకు గాను 94 వార్డుల అభ్యర్థలను ప్రకటించారు. 47, 8, 13,79  వార్డులను మరికాసేపట్లో ప్రకటించనున్నట్లు దాడి తెలిపారు. 

Updated Date - 2020-03-13T16:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising