ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ: గో కార్టింగ్‌ను కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు

ABN, First Publish Date - 2020-11-21T14:32:11+05:30

విశాఖలోని మంగమరి పేట వద్ద ఉన్న గో కార్టింగ్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలోని మంగమరి పేట వద్ద ఉన్న గో కార్టింగ్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. అది టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు కాశీ విశ్వనాథకు చెందినది. ఆయన వైజాగ్ ప్రొఫైల్స్ నుండి పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అయితే అధికారులు కాశీవిశ్వనాథ్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారుంటూ తొలగిస్తున్నారు.


 ఇది పూర్తిగా ప్రైవేటు భూమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కాశీ విశ్వనాథ్ అన్నారు. ప్రభుత్వ భూమి అంటూ ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2020-11-21T14:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising