సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు: జీవీఎల్
ABN, First Publish Date - 2020-06-03T18:52:42+05:30
ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పేర్కొన్నారు.
ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పేర్కొన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిర్దారించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ప్రభుత్వం తెలుసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం చేయాల్సింది ప్రజల జీవితాల్లో రంగులు నింపడమే తప్ప.. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం కాదని జీవీఎల్ పేర్కొన్నారు.
Updated Date - 2020-06-03T18:52:42+05:30 IST