ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి: ఎయిర్‌పోర్టులో మౌలిక సదుపాయాలపై జీవీఎల్ సమీక్ష

ABN, First Publish Date - 2020-11-26T21:11:29+05:30

ఎయిర్‌పోర్టులో మౌలిక సదుపాయాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఎయిర్‌పోర్టులో మౌలిక సదుపాయాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్‌ కార్గో టెర్మినల్, అంతర్జాతీయ ప్రయాణికుల సేవలపై ఆరా తీసినట్లు చెప్పారు. ఎయిర్ కార్గో సేవలు, అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎయిర్ సంస్థలకు ఆదాయం పెరిగితే.. ప్రయాణీకుల ఛార్జీలు తగ్గుతాయన్నారు. విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ క్లియరెన్స్ ఇవ్వాలని, వందే భారత్ మిషన్‌లో గల్ఫ్ నుంచి రాయలసీమకు విమానాలు ప్రారంభించాలన్నారు. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ ఎంబాసిడర్‌లతో చర్చించానన్నారు. దీనిపై ముగ్గురు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామన్నారని జీవీఎల్ తెలిపారు.

Updated Date - 2020-11-26T21:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising