ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ ‘మిర్చి‘టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌గా జీవీఎల్‌

ABN, First Publish Date - 2020-09-25T08:47:10+05:30

కేంద్ర సుగంధ ద్రవ్యాల(స్పైసెస్‌ బోర్డు) మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘మిర్చి‘ టాస్క్‌ఫోర్స్‌కు బీజెపీ ఎంపీ, బోర్డు సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చైర్మన్‌గా నియమితులయ్యారు. దేశంలో మిర్చి పంట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి):  కేంద్ర సుగంధ ద్రవ్యాల(స్పైసెస్‌ బోర్డు) మండలి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘మిర్చి‘ టాస్క్‌ఫోర్స్‌కు బీజెపీ ఎంపీ, బోర్డు సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చైర్మన్‌గా నియమితులయ్యారు. దేశంలో మిర్చి పంట అభివృద్ధి, వాటి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం ఈ  టాస్క్‌ఫోర్స్‌ విధి.

కాగా, జీవీఎల్‌తోతోపాటు మరో 15మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలో అవసరాన్ని బట్టి అదనంగా మరికొందరు సభ్యులను నియమించుకునే అధికారం చైౖర్మన్‌ జీవీఎల్‌కు ఇచ్చారు. 


Updated Date - 2020-09-25T08:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising