ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురజాడకు ట్విట్టర్ వేదికగా లోకేశ్ నివాళులు

ABN, First Publish Date - 2020-09-21T20:36:48+05:30

ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త గురుజాడ అప్పారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త గురుజాడ అప్పారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. సాహిత్యం అనేది కాలక్షేపానికి కాదని, సమాజాన్ని సంస్కరించి ముందడుగు వేయించే ఒక ఆయుధమని చాటిన మహనీయుడు గురజాడ అప్పారావు అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా స్త్రీలకు మద్దతుగా నిలిచి వారి సమస్యలను వెలుగులోకి తేవడంలో ఆయన కృషి అనితర సాధ్యమన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని ట్వీట్ చేశారు.  



Updated Date - 2020-09-21T20:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising